సచివాలయ పరీక్షలు మార్చ్ నెలాఖరులో---2020సంవత్సరం
- గ్రామ వార్డు సచివాలయంలో మిగిలిన ఉద్యోగాలు కు మార్చ్ నెలాఖరున రాత పరీక్షలు ఉంటాయి .
- ప్రశ్న పత్రం తయారీ నుంచి జవాబు పత్రాల మదింపు వరకు బాధ్యతను appscకి అప్పగిస్తున్నారు .
- మూడు ,నాలుగు ,రోజులు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ తదుపరి భాద్యత అప్పగిస్తారు
- గ్రామ వార్డు సచివాలయంలో మిగిలిన 14061,ఉద్యోగాల కోసం గడువు ముగిసే నాటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1106,614దరఖాస్తులు వచ్చాయి .
- కేటగిరీ -1 లో ని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్ -5)వార్డు పరిపాలన కార్యదర్శి ,గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి ,సంక్షేమ విద్య సహాయకుల పోస్టులకు అత్యధికంగా 4. 56లక్షల దరఖాస్తులు వచ్చాయి .
No comments:
Post a Comment