బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
బౌద్ధమతం
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు
- బ్రాహ్మణుల ఆధిపత్యం
- ఉపనిషత్ ల ప్రభావం
- వైధక మతంపై వ్యతిరేకత
- ఇనుము వాడుకలోకి రావడం
- వ్యాపారంలో అభివృద్ధి
- వైశ్యులు ఆర్ధికంగా బలపడటం
బౌద్ధం మూడు మూలస్థంభాలైన త్రిరత్నాలపైనా ఆధారపడి ఉంది1. బుద్ధం -----దాని వ్యవస్థాపకుడు అయినా బుద్ధుడు .
2. ధమ్మం ---------బుద్ధుని బోధనలు .
3. సంగం ---- బౌద్ధ భిక్షవుల క్రమశిక్షణ .
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
- బుద్దుడి జననం జ్ఞానోదయం, మరణం సంభవించిన రోజు --వైశాఖ పూర్ణిమ
- బుద్ధుడు మరణానికి కారణమైన పంది మాంసం ఇచ్చినవ్యక్తి --చండుడు
- బుద్ధుడు బౌద్ధ మతంలో చేర్చుకున్న బందిపోటు దొంగ ---అంగుళిమాల
- బౌద్ధ సంఘానికి పుచ్ఛరామ సంఘాన్ని నిర్మించింది ----విశాఖ
- బౌద్ధ సంఘానికి మామిడి తోటను దానం చేసిన వేశ్య ------ఆమ్రపాలి
- బుద్ధుడు అసలు పేరు --------------------------------సిద్ధార్థుడు
- తండ్రి --------------------------------------------------శుద్దోధనుడు
- తల్లి -----------------------------------------------------మహామాయ
- పెంపుడుతల్లి -------------------------------------------గౌతమి
- భార్య ---------------------------------------------------యశోధర
- కుమారుడు ----------------------------------------------రాహులుడు
- తెగ ----------------------------------------------------------శాఖ్య
- గోత్రం ---------------------------------------------------------గౌతమ
- దాయాధి --------------------------------------------------దేవదత్త
- జన్మించిన సంవత్సరం -----------------------------------------బి . సి . 563
- గుర్రం -----------------------------------------------------------కంతక
- సారధి --------------------------------------------------------చెన్న
- గురువులు ------------------------------------------------అలారకామా ,రుద్రక
- ఇల్లువదిలిపెట్టినప్పుడు ----------------------------------29 సంవత్సరాలు
- ఇంటినుండి నిష్క్రమించడం ------------------------------మహాభినిష్క్రమణ
- పాయసం ఇచ్చిన స్త్రీ -------------------------------------- సుజాత
- జ్ఞానోదయం అయిన స్థలం ----------------------------- ఉరువేల
- జ్ఞానోదయం నాటి వయస్సు --------------------------- 35సంవత్సరాలు
- జ్ఞానోదయమైనది --------------------------------------- రవి చెట్టు కింద
- బుద్ధుడు జ్ఞానోదయాన్ని ---------------------------- మహా సంభోధి అంటారు
- ధ్యానం చేసిన కాలం ------------------------------- 48 రోజుల
- మొదట సందేశం యొక్క స్థలం -------------------సారనాధ్
- ప్రధమ సందేశం -------------------------------ధర్మచక్రపరివర్తన
- మరణించిన సంవత్సరం -------------------------బి . సి . 483
- మరణించిన ప్రదేశం ------------------------------------కుశీనగరం
- బుద్ధుమరణాన్ని --------------------------------------మహా పరినిర్యాణం అంటారు
- అధిక ఉపదేశాలిచ్చిన స్థలం --------------------------శ్రావస్తి
- బుద్దుడి ధనిక శిష్యుడు ------------------------------అనంత పిండక
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
పంచ కల్యాణాలు1. బుద్ధుని పుట్టుక --------------------------------తామర
2. మహాపరిత్యాగం -----------------------------------గుర్రం
3. సంభోధి --------------------------------------------భోధి వృక్షం
4. మొదటి ఉపన్యాసం --------------------------------చక్రం
5. మరణం --------------------------------------------స్థూపం
ఫై పంచ కల్యాణాలను చెక్కియున్న స్థూపం --------------అమరావతి
బౌద్ధమతం -ముఖ్యంశాలు
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
1. బుద్ధుడు అనగా జ్ఞానీ
1. బుద్ధుడు అనగా జ్ఞానీ
బుద్ధుడు బిరుదులు ------తధాగతుడు ,శక్యముని ,ఆంగిరసుడు
2. బుద్ధం ,సంఘం ,చరణం ,గచ్ఛామి అని మొదటిగా పలికినిది ------------యశుడు
3. ప్రతీచ్ఛ సముత్పాద సిద్ధాంతం దేనికి చెందినది ------------------బౌద్ధమతం
4. గౌతమబుద్దుడిని
ఆసియా జ్యోతి గా వర్ణించినది ------------ఎడ్విన్ ఆర్నాల్డ్
ప్రపంచ జ్యోతిగా వర్ణించింది -----------------శ్రీమతి రైస్ డెవిడ్స్
5. బౌద్ధమత స్థాపన జరిగిన రాజ్యం ---మగధ
6. బుద్దుడుకు పోషకుడిగా ఉన్న కోసల రాజు --ప్రసేనజిత్తు
7. బుద్దుడికి భక్తి శ్రద్దలతో సేవ చేసినది -----------ఆనందుడు
8. బుద్ధుడుకాలంలో మల్లుల రాజధాని ----------కుశీనగరం
9. బుద్దుడి బోధనలలో ముఖ్యమైనది ----------అహింస సిద్ధాంతం
10. శాక్యులు -కొలియాల సరిహద్దుగా ఉన్న రోహిణి నది జల వివాదాల ను పరిష్కరించినది -----------బుద్ధుడు
11. బుద్ధుడిని సందర్శించడానికి వచ్చిన సన్యాసి ఇతను హిమాలయాలు నుండి వచ్చాడు ---అసిత
12. మిళింద పన్హా అనేది -------బౌద్ధమత గ్రంధం
13. భవిష్యత్ బుద్ధుడు పేరు ------మైత్రేయ
14. బౌద్ధమత సమావేశాలు జరుగు రోజులు ------పౌర్ణమి విదియ
15. సంచార జీవనం చేసే బౌద్ధ సన్యాసులకు గల పేరు ----చిక్కు
16. బుద్దుడి చివరి శిష్యుడు -------------సుభద్రుడు
17. బౌద్ధ మతం స్వీకరించిన మొదటి స్త్రీ-------- -గౌతమి
18. మరణించిన కుమారున్ని బ్రతికించమని బుద్ధుడిని వేడుకున్న స్త్రీ ------కృష్ణదేవి
19. ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించిన శూన్యవాదాన్ని మాయావాదంగా ప్రచారం చేసింది ---శంకరాచార్యుడు
20. శంకరాచార్యుడు బౌద్ధం ను అంతం చేసి ప్రచ్ఛన్న బుద్ధుడు గా ప్రసిద్ధి చెందాడు .
21. తర్కానికి సంబంధించిన మొట్టమొదటి బౌద్ధ గ్రంధం ను రచించినది -------వసుబంధు
22. బౌద్ధ సాహిత్యంలో తొలి సాహిత్యం -----------త్రిపీఠకాలు
23. హీనాయాన బౌద్ధ మతానికి బైబిల్ వంటివి -త్రిపీఠ కాలు
24. బుద్ధుని గురించి తెలుసుకొనుటకు ముఖ్య ఆధారాలు ----త్రిపీఠకాలు
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
అమరావతి స్థూపం
- కృష్ణ నది తీరంలో ఉంది
- అశోకుడిచే పునాది వేయబడి శాతవాహనులచే అభివృద్ధి చేయబడింది
- శాతవాహన రాజైన 2 వ పులోమావి కాలంలో నిర్మించ బడింది
- యజ్ఞశ్రీ శాతకర్ణి అమరావతి స్థూపాన్ని విస్తరించాడు
- ఇతర పేర్లు ధాన్యకటకం ,ధరణికోట , వజ్రాలదిన్నె ,దీపాలదిన్నె .
- ఏ . డి . 1797లో కల్నల్ క్వాలిన్మెకంజీ అమరావతిని కనుగొన్నాడు .
- అమరావతి అని నామకరణం చేసింది ---------------వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
- అమరావతి అను పదం ---------తాడికొండ శాసనంలో కలదు
- బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
1. దక్షిణ భారతదేశంలో బౌద్ధక్షేత్రాలలో గొప్పది
2. ఆంధ్రుల చరిత్రల తొలి పట్టణం
3. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రం
4. థేరవాద /హీనాయాన ప్రధాన కేంద్రం
5. పూర్వ శైల చైత్య వాదం నకు ప్రధాన కేంద్రం
6. ధాతుగర్భ స్తూపంగా ప్రసిద్ధి
7. మహా చైత్యంగా ప్రసిద్ధి
8. జాతక కథలు , నలదమయంతి ,కథ చెక్కబడిన స్థూపం
9. హూయన్ త్సాంగ్ అభ్యసించిన విహారం
10. ఆంధ్ర రాష్ట్ర చిహ్నమైన పూర్ణకుంభం ఉన్న ప్రదేశం
11. గొప్ప విద్యా కేంద్రం
బౌద్ధ మతం ఆవిర్భావానికి కారణాలు | Indian history
సాంచిస్తూపం
- అశోకుడు నిర్మించాడు
- దేశంలో అతి పెద్ద స్థూపం
- ఇటుకలతో నిర్మించబడింది
.
No comments:
Post a Comment